దొరల ప్రభుత్వం కాదు…మాది ప్రజల ప్రభుత్వం

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం సంపదను ప్రజలకు అంకితం పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఆరు గ్యారంటీల అమలు అబ్దుల్లాపూర్మెట్లో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన మంత్రులు, ఎంఎల్ఏలు ఇహీంపట్నం, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : తమ ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం అధికారంలోకి…
