వివాదాల సుడిగుండంలో భూముల వేలం!!

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి, విధానపరమైన చర్చకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన రాయదుర్గ్ పన్మక్త ప్రాంతంలో, సర్వే నంబర్ 83/1 పరిధిలోని 10.63 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న…
