మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

– మంచి భవిష్యత్తు కోసం వ్యసనాలకు దూరంగా ఉండండి – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ మెడికల్…
