Tag #Government #encouragement #for the development #fishermen #Speaker Gaddam

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పెద్ద మొత్తంలో చేప పిల్లలను పంపిణీ చేస్తున్న‌ట్లు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మోమిన్ పేట్ మండలం నందివాగు చెరువులో చేప పిల్లల విడుదల, మండల కేంద్రంలోని 48 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి ,…