Tag #Government Assistance #to the constables families #Nizamabad

కానిస్టేబుల్ సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు ప్రభుత్వ సాయం

– రూ.కోటి చెక్కులను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది. దీంతోపాటు గత ఏడాది అక్టోబరులో విధి నిర్వహణలో ఉండగా దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై మృత్యవాతపడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్…