ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా

– విపక్షాల దుష్ప్రచారం – నవీన్ యాదవ్ను గెలిపించండి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే బీఆర్ఎస్, బీజేపీ మాపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.…
