Tag #goon kingdom #is running #in the state #BJP chief Ramachandar

రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోంది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – కాంగ్రెస్ దాడుల్లో గాయపడిన వారికి పరామర్శ నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల పాశవిక దాడిలో గాయపడి నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను…