అదుపులేని బంగారం ధరలు

– తులం మరో రూ.3వేలు పెరుగుదల హైదరాబాద్, అక్టోబర్ 21: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధర మంగళవారం దాదాపు రూ.3వేలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.1.34 లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా కేజీ దాదాపు రూ.4వేలు…
