ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు
మంత్రి కొండా సురేఖ రూ.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడిరచారు. దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ…