హైదరాబాద్కు గోదావరి జలాలు

– ఎల్లంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం – ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కానే కాదు – మూసీ ప్రక్షాళనన చేపట్టి తీరుతాం – తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లను నిర్మిస్తాం – సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 8: హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం…
