Tag #Godd news to RTC employees #Government announced DA #implements from January

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

– ఈ జనవరి నుండి 2.1% డీఏ పెరుగుదల – ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి సంబంధించిన ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది.…