పరవళ్ళు తొక్కుతున్న గోదావరి

– రెండవ ప్రమాధ హెచ్చరిక – మూడవ హెచ్చరిక చేరువలో ప్రవాహం భద్రాచలం, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద తగోదావరి పరవళ్ళు తొక్కుతుంది.సోమవారం నుండి క్రమంగా పెరిగిన గోదావరి మంగళవారం సాయంత్రంకు వేగంగా పెరుగుతూ మంగళవారం సాయంత్రంకు 50 అడుగులకు దాటి ప్రవహిస్తుంది.ఇప్పటికే రెండవప్రమాధ హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది.ఇది క్రమంగా…
