తగ్గుముఖం పట్టిన గోదావరి
మూడవ ప్రమాద హెచ్చరికకు దిగువన ప్రవహిస్తున్న వరద పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు – సాధారణ స్థితి పరిస్థితి వచ్చేంతవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : వారం రోజులకుపైగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. సోమవారం రాత్రి కాస్త పెరిగినప్పటికి మంగళవారం ఉదయం నుండి…