కన్సర్వేషన్ రిజర్వ్ జీవో 49 నిలిపివేత

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం ఉద్దేశించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అహ్మద్ నదీం మెమో జారీ చేశారు. జీవో నిలుపుదల…
