రాష్ట్రం దశ మార్చనున్న గ్లోబల్ సమ్మిట్

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్రం దిశ దిశ మారుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీర్ ఖాన్ పేట్ లో జరుగుతున్న…
