న్యాయవాది స్వప్న హత్య కేసుపై నివేదిక ఇవ్వండి

– డీజీపీకి హక్కుల కమిషన్ నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మొయినాబాద్లో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ నుంచి తెలంగాణ హక్కుల కమిషన్(టీజీహెచఆర్సీ) నివేదిక కోరింది. భూ వివాదం నేపథ్యంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు…
