హుస్నాబాద్ రైతులకు చేయూతనివ్వాలి

– గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి – తాగునీటికి రూ.60కోట్లు అవసరం – డ్రైనేజీ నిర్మాణానికి రూ.80 కోట్లు – పట్టణానికి రింగ్రోడ్డు – ముఖ్యమంత్రికి ప్రతిపాదించిన మంత్రి పొన్నం హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హుస్నాబాద్ ప్రాంతంలో పాడి పశు సంపద అధికంగా వుండే ఈ ప్రాంతంలో రైతులకు వ్యవసాయం పాల ఉత్పత్తి…
