బాలికను గంజాయి మత్తులో దింపి అత్యాచారం
నేరెడ్మెట్లో వెలుగు చూసిన దారుణ ఘటన బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు…