యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ…
