కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆరే

– కేబినెట్ ముందుకు ఘోష్ కమిషన్ నివేదిక – నివేదికను పీపీటీ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్ ముందుంచారు. ఘోష్ కమిషన్…
