Tag #GHMC employee #caught redhanded #by ACB #in bribe case

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: జీహెచ్‌ఎం‌సీ సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ‌కార్యాలయంలో అకౌంట్‌ ‌సెక్షన్‌ ‌విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్‌ ‌లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్‌ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.రిటైర్‌మెంట్‌…