హోటల్ మేనేజిమెంట్ అకాడవిూలో మత్తు

– గంజా సేవించిన ఆరుగురు విద్యార్థుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేట్లో హోటల్ మేనేజ్మెంట్ అకాడవిూలో…
