Tag #Ganja #12 crores #seized #Airport #HyderabadE

రూ.12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌ 20:‌రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఖరీదైన హైడ్రోపోనిక్‌ ‌గంజాయి పట్టుబడింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ‌రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ ‌నుండి భారత్‌కు వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలుపై అధికారులు అనుమానం వ్యక్తం చేసి తనిఖీలు నిర్వహించారు. చెక్‌ఇన్‌ ‌లగేజీని పరిశీలించగా 6…