Tag #Gajwel bandh peaceful #RTC buses are confined to depot.

గజ్వేల్‌ ‌బంద్‌ ‌ప్రశాంతం

– కేసీఆర్‌ ‌కార్యాలయంపై దాడికి నిర‌స‌న‌ గజ్వెల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌గజ్వేల్‌లో బంద్‌ ‌ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌ ‌సందర్భంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌నేతలు ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసుపై దాడి…