నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు

– యువతకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తుల్లో నిలదొక్కుకోగలుతారన్నారు. టీ-వర్క్స్ ప్రాంగణంలో ‘పాత్ వే టు…
