పేదల కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 11: పేదవాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణం పనులకు ఆమె…
