26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

– తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం – 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఈనెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…
