కిశోర బాలికల కోసం స్నేహ సంఘాలు

– ప్రజాభవన్లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: కిశోర బాలికల కోసం ఏర్పాటు చేసిన స్నేహ సంఘాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు కూడా…
