మోదీ గొప్ప వ్యక్తి , నా మిత్రుడు

– 2026లో భారత్లో పర్యటిస్తా – వాణిజ్య సంబంధాలను పటిష్టం చేస్తా – డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,నవంబర్7: అమెరికా- భారత్ మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తన మిత్రుడు అంటూ…
