Tag #Free trade #between #India and European Union

భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

– ఒప్పందం కుదిరిందన్న ప్రధాని మోదీ – వాణిజ్య ఒప్పందంతో తగ్గనున్న స్కాచ్‌, ‌కార్ల ధరలు న్యూదిల్లీ, జనవరి 27: భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.  భారత్‌-ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ ‌డీల్స్‌గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం గోవాలో ఇండియా…