రాజ్యసభ రేస్లో నలుగురు బీసీ నేతలు

– ఒకరికా లేదా ఇద్దరికా అనేది రేపు తెలుస్తుంది: పిసిసి చీఫ్ మహేష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాజ్యసభ స్థానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం…
