మేధావులతో చర్చించే మూసీపై ముందుకు
– అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు కాదు – ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా అర్ధసత్యాలు ప్రచారం – మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి – మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…
