ఫార్ములా రేస్ కేసు భయంతోనే దిల్లీకి కేటీఆర్ పరుగులు
కేటీఆర్ పై మంత్రి పొంగులేటి మరోసారి సంచనల వ్యాఖ్యలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ఫార్ములా ఈ-రేసింగ్ కేసుకు భయపడి కేటీఆర్ దిల్లీకి పరుగులు పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా చిన్నవెంకటగిరిలో సోమవారం మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు దిల్లీకి…