మహిళలతో కలసి బస్సులో రేణుక ప్రయాణం
ఇక బిఆర్ఎస్కు రెస్ట్ తప్పదని ఎద్దేవా హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్11: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్ వరకు ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని కేంద్రమాజీ మంత్రి మహిళలకు వివరించారు. అనంతరం…