సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు

– ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ల ధ్వంసంపై విచారణ హైదరాబాద్, డిసెంబర్ 12 (ఆర్ఎన్ఎ): ఫోన్ ట్యాపింగ్ కేసులోఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్రావు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్…
