‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రారంభం బోగస్
నిజాయితీ ఉంటే ప్రాజెక్టు సందర్శనను ఎందుకు అడ్డుకుంటారు? వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. లేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఈ నెల 16వ తేదీన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం పూర్తి అవ్వకుండా ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బోగస్…