ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చారు.. మాట తప్పారు..
పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ లో చర్చించి, వెంటనే ప్రకటించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన…