15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు

– నిరసనకారుల ఇళ్లపైకి గూండాలను పంపారు – మీడియా సమావేశంలో రాహుల్ ఆరోపణలు న్యూదిల్లీ, ఆగస్ట్ 5 : నీట్ పేపర్ లీక్ వివాదంపై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత నిరసనలు తెలిపారు. అయితే, విద్యార్థుల్ని బలప్రయోగం, బెదిరింపులతో కేంద్రం అణచివేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనల్లో…
