రెండు పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్

– 66మంది విద్యార్థులకు అస్వస్థత – పలు హాస్పిటల్స్లో చికిత్సలు – సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 13: హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మాదాపూర్ పరిధిలోని చంద్రానాయక్…
