కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు

– కుళ్లిన గుడ్లతో ఎగ్ పఫ్స్తయారీ – పాత బస్తీ కుల్సుంపురాలో అధికారుల దాడి – నిర్వాహకుడి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో…
