పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి

పీఎం ఆర్థిక సలహామండలి చైర్మన్తో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణను…
