నిలోఫర్లో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలి

– అన్ని విభాగాలను పటిష్ఠపర్చాలి – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నిలోఫర్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్లో…
