Tag #Floods #Ramayampet #Minister Damodara #visited

జ‌ల‌దిగ్బంధంలో రామాయంపేట

– లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు – వరద ప్రాంతాల్లో మంత్రి దామోదర పర్యటన రామాయంపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.…