సహాయక చర్యలకు కేంద్రం సిద్ధం

– సిబ్బంది, సామగ్రి సిద్ధం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కేంద్ర మంత్రులు – వరద పరిస్థితులపై ఫోన్లో ఆరా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల గురించి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఫోన్ చేసి తెలుసుకుని భరోసా…
