Tag five years of green india challenge

‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కి ఐదేళ్లు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌శ్రీకారం చుట్టిన ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. గొప్ప మనసుతో ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌ప్రారంభించిన గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యతను కూడా మనదేనని గుర్తు చేసి…