Tag #Five new judges #to the Supreme Court #Union Law Department #notification

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జిలు

– కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ ‌విడుదల న్యూదిల్లీ, జూన్‌ 1:  ‌సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ ‌వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్‌ ‌న్యాయవాది వి మోహన, ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ చంద్రశేఖర్‌, ‌ప్రస్తుత పంజాబ్‌ ‌హరియాణా హైకోర్టు సీజే జస్టిస్‌ ‌షీల్‌…