Tag Five international awards for Telangana

యాదాద్రి, సచివాలయం, దుర్గం చెరువు, మోజంజాహి మార్కెట్‌, ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌.. ‌నిర్మాణాలకు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు

హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, ‌దుర్గం చెరువు, కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అం‌దిస్తున్న గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు దక్కాయి. భారత్‌కు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు రావడం ఇదే…

You cannot copy content of this page