Tag #Five Indians #kidnap #Alkhaida group terrorists #Mali

ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ దురాగతం

– మాలిలో ఐదుగురు భారతీయల కిడ్నాప్‌ న్యూదిల్లీ, నవంబర్‌ 8: ఆఫ్రికా దేశం మాలిలో ఐదుగురు భారతీయులను ఉగ్రమూకలు కిడ్నాప్‌ చేశాయి. ఇది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న మూకల పనేనని అక్కడి వార్గాలు చెబుతున్నాయి. స్థానికంగా ఎలక్ట్రిఫికేషన్‌ ప్రాజెక్టు చేపడుతున్న సంస్థలో ఆ ఐదుగురు పనిచేస్తున్నారు. వారు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని సంస్థ…