గిరిజన కళపై ఐదు రోజుల శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా 20 మంది క్రాప్ట్ టీచర్స్ , 10 మంది గిరిజన ఆర్టిజన్స్ మొత్తం 30 మందికి గిరిజన సంప్రదాయక కళలపైన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ అనే…
