ధర్మం గెలుస్తుంది…: హరీష్ రావు
జరగబోయే కురుక్షేత్రం లో బీఆర్ఎస్ దే విజయం మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి మహాభారతం చెప్పిన మంత్రి హరీశ్.. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారనీ, కౌరవులు ఎక్కడా గెలువరు..రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక…